ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని , ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని , ఈవీఎంలు త్యామ్పరింగ్ కు అవకాశం వుందని మాట్లాడిన మాటలపై జీవీఎల్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwpCTa
చంద్రబాబుకు 2014లో ఈవీఎంలపై అనుమానాలు రాలేదెందుకో ... జీవీఎల్ సెటైర్
Related Posts:
ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావి… Read More
వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందా..? ఇందుకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ఉందా అంటే ఔననే సమాధానం వినిపిస… Read More
యూపీయే ఛైర్మన్గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!హైదరాబాద్ : భారత్ తో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల… Read More
తిరుమల శ్రీవారి బంగారునిల్వలు ఎన్ని టన్నులంటే .. ఒక చిన్న దేశంలో ఉండే బంగారునిల్వలంతవడ్డీ కాసుల వాడు వేంకటేశుడు .. ఏడుకొండలవాడు .. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయన సిరి స… Read More
రవిప్రకాశ్కు నేనున్నా.. కేఏ పాల్: ఆయన్ని తప్పిస్తే ఖబడ్దార్ : నా వంతు ప్రయత్నం చేస్తా..!సంచలనంగా మారిన రవి ప్రకాశ్ కేసులో మధ్యవర్తిత్వం వహించటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముందుకొచ్చారు. రవి ప్రకాశ్కు మద్దతుగా … Read More
0 comments:
Post a Comment