వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టనున్నట్టు వెల్లడించి కలకలం రేపిన వర్మను విజయవాడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు.కాగా, రహదారులపై ప్రెస్ మీట్ కు అనుమతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WexoVF
నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్
Related Posts:
నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రై… Read More
పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!ఢిల్లీ : లోక్సభ పోరులో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పొలిటికల్ యాడ్స్ పై కత్తెర వేసింది. పోలింగ్ నాడు, అలాగే దానికి ఒక రోజు ముందు, ఆ రెండు రోజులు … Read More
ఎఫ్ 16 శకలం మా భూబాగంలో ఎందుకు పడింది : నిర్మలా సీతారామన్ఫారిన్ పాలసీ మ్యాగజైన్ మరోసారి పరిశీలించాలి ,నిర్మాలా సీతారామన్ పాకిస్తాన్ కు చెందిన ఏఫ్ 16 విమానాలపై అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ కథనంపై కేంద్ర రక్ష… Read More
ప్రచారానికి మిగిలింది 3 రోజులే : నిజామాబాద్ ఎన్నికల్లో జగిత్యాల కీలకం కావాలె : కవితపోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి … Read More
నేనేంటో చూపించాలని మనవడిని తీసుకొచ్చా! కోడలితో కలిసి బహిరంగ సభలో చంద్రబాబుఅమరావతి: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుండి తన కుటుంబ స… Read More
0 comments:
Post a Comment