పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉగాది కారణంగా ప్రచారానికి విరామమిచ్చిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U3cff8
ప్రచారానికి మిగిలింది 3 రోజులే : నిజామాబాద్ ఎన్నికల్లో జగిత్యాల కీలకం కావాలె : కవిత
Related Posts:
టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..టిడిపి కి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టిడిపిలో పడిన ఆవేదన వివరి స్తూ పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటి… Read More
లోకసభ ఎన్నికలు 2019: అరకు నియోజకవర్గం గురించి తెలుసుకోండిఏపిలో 2009 లో ఎస్టీ నియోజకవర్గం గా రూపాంతరం చెందింది అరకు. విజయనగరం-తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కలిపి అరకు ఎస్టీ నియ… Read More
ఎమ్మెల్యేలను గెలిపించుకోలేక పోతే టీటీవి భవిత ఏంటి..? దినకరన్ నెగ్గుతారా.? తగ్గుతారా..?మన్నార్ గుడి మనుషుల భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, … Read More
జగన్ సంచలనం .. అధికారంలోకి వచ్చాక ఆపని చెయ్యకుంటే రాజీనామా చేస్తాఏపీలో రాజకీయాలు సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా పోరు జరుగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి హా… Read More
సుమలతకు భర్త చచ్చాడనే బాధ లేదు: సీఎం ఫైర్, ఇదే మీ సంస్కారం, మహిళలు అంటే !బెంగళూరు: కర్ణాటకలో ఏ లోక్ సభ నియోజక వర్గంలో లేని ఎన్నికల వేడి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ… Read More
0 comments:
Post a Comment