ఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉద్ధవ్ థాక్రే రెండు పార్టీలు కలిసే ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయని అన్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధానిపై విరుచుకుపడిన శివసేన నేత ఇప్పుడు అదే ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOvmpD
మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే
Related Posts:
ట్రంప్ తలతో రండి.. ఈ భారీ బహుమానంను పట్టుకెళ్లండి: ఇరాన్ ఆఫర్ట్రెహాన్: జనవరి 3న వైమానిక దాడులు జరిపి ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీని అమెరికా మట్టుబెట్టడాన్ని ఇరాన్ దేశం జీర్ణించుకోలేకుంది. అమెరికాపై ఇప్పటికే రగ… Read More
అభివృద్ధి అంటే విభజించటం కాదు.. పార్లమెంట్ లో రాజధాని కోసం పోరాడతా : గల్లా జయదేవ్ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తో… Read More
21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: సచివాలయ తరలింపు ఇలా..: లీగల్ చిక్కులు రాకుండా..!మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని కేంద్రంగా ప్రతిపాదించిన ప్రభుత్వం..ఇప్పుడు అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందు కోసం కార్యాచరణ సిద్దం చే… Read More
Body to Body Spa: లోపల జరిగే యవ్వారమే వేరు, ఎలాంటి అమ్మాయి కావాలి ? ఆన్ లైన్ లో, డిస్కౌంట్!బెంగళూరు: బెంగళూరు నగరంలో ఐటీ, బీటీ కంపెనీల ఉద్యోగులను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని స్పా ముసుగులో హైటె… Read More
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశంతెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి … Read More
0 comments:
Post a Comment