ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన బాబు.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితిని ఈ ఎన్నికల తర్వాత ఎదుర్కోనున్నారా..? ఇంతకీ జాతీయ మీడియా చంద్రబాబు గురించి చెబుతున్నదేమిటి...? ఈ ఐదేళ్లలో ఆయన ఫెయిల్యూర్స్ ఏమిటి...? బాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఎందుకు తన కథనంలో రాసుకొచ్చింది..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEjtW8
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనం
Related Posts:
అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీహత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్త… Read More
గ్యాంగ్స్టర్ నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చిన సిట్ .. రీజన్ ఇదే !!సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ట… Read More
ఢిల్లీ టూ విజయవాడ నిల్వ మాంసం అక్రమ రవాణా- రైల్వేస్టేషన్లో 16 బాక్సులు స్వాధీనం..విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు… Read More
మంత్రి ధర్మానకు మతి చలించింది.. బాబుతో పోటీనా... టీడీపీ సీనియర్ నేతల రివర్స్ పంచ్ఉత్తరాంధ్ర లో తనపై పోటీ చేయాలని చంద్రబాబు కు సవాల్ చేసిన ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ధర్మ… Read More
హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన నిరసనకారులు...హత్రాస్ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసి పర్యటనలో నిరసనల సెగ తగిలింది. సమాజ్వాదీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మృతీ… Read More
0 comments:
Post a Comment