Friday, May 17, 2019

పాపం పసివాళ్లు: ఆదేశాన్ని చిదిమేస్తున్న ఎయిడ్స్ మహమ్మారి.. ఆ వ్యక్తే కారణమా.?

పాకిస్తాన్: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ నయం కాని వ్యాధికోసం మందులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఏవి విజయం సాధించలేదు. తాజాగా పాకిస్తాన్‌లో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ చాలా మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు టెస్టుల్లో వెల్లడైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ei07Ca

0 comments:

Post a Comment