Sunday, March 31, 2019

శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీ

బదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు పడవని అన్నారు. అయోధ్యలో పర్యటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అక్కడ ప్రసిద్ది గాంచిన హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అయితే వివాదాస్పద బాబ్రీ మసీదు రామజన్మభూమిలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEVlCI

0 comments:

Post a Comment