ఇడుపులపాయ/హైదరాబాద్ : జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uk7thy
రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు తెచ్చుకోండి..! జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వండన్నవిజయమ్మ!
Related Posts:
వీడియో వైరల్ : వైరస్కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్ను తింటోందిచైనాతో పాటు ఇతర దేశాలను కూడా కరోనరీ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది మృతి చెందారు. కరోనరీ వైరస్కు కారణం కొన్ని జంతువులే అని శ… Read More
తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అ… Read More
ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వెళ్ళిన వైసీపీ నేత, కమెడియన్ అలీ .. ఎందుకో తెలుసా ?టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వ… Read More
తహశీల్దార్ విజయారెడ్డి లాగే హతమార్చుతా: ప్రభుత్వ భూమి పట్టా కోసం బెదిరించిన పురుషోత్తం అరెస్ట్పురుషోత్తం.. అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. కానీ ఆ పేరు పెట్టుకున్న ఇతడు మాత్రం ఉత్తముడు కాదు అదముడు. అబద్దాలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు.… Read More
నిన్నటిదాకా బీఫ్.. ఇప్పుడు పోహ.. దేశ ద్రోహం.. : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ పట్టిక(NPR),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లపై దేశవ్యాప్తంగా నిరసనలు,ఎడ తెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వ… Read More
0 comments:
Post a Comment