లక్నో: సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దృష్టి మాత్రం ఉత్తర్ప్రదేశ్పైనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అత్యధిక ఎంపీలను అందిస్తుంది. అంతేకాదు కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సారి ఈక్వేషన్స్ చాలా ఆసక్తిగా మారాయి. యూపీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IT3jsr
మాయావతి మార్క్ పాలిటిక్స్: ఈ సామాజిక వర్గం వారికే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక టికెట్లు
Related Posts:
ఆర్మీ మోదీకి చెందినది కాదు, దేశం హక్కు : అమరిందర్ సింగ్సంగ్రూర్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్. భారత ఆర్మీ చేపట్టిన విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ప్రయత్ని… Read More
పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమో… Read More
ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ వి… Read More
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతిముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ… Read More
హవాలా ద్వారా నగదు పంపిణీ : బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలుకోల్ కతా : బీజేపీ నేతలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లకు పంచేందుకు హవాలా మార్గంలో బీజేపీ పంపణీ చేస్తోందన్నారు. కానీ దర్యాప… Read More
0 comments:
Post a Comment