Tuesday, March 5, 2019

ప్రేమోన్మాది అవినాష్ దాడిలో గాయపడ్డ రవళి చికిత్స పొందుతూ మృతి

హైదరాబాదు: వరంగల్‌ హన్మకొండలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రవళి మృతిచెందింది. గత వారంరోజులుగా ఆమె మృత్యువుతో పోరాడుతూ సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి అనే యువతిపై అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzdIgY

0 comments:

Post a Comment