పాకిస్తాన్ మరోసారి భారత్పై దాడికి యత్నించిందా...? ఇందులో భాగంగా యుద్ధ విమానాలతో దాడిచేసేందుకు స్కెచ్ గీసిందా..? ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న యుద్ధ వాతావరణంపై మరోసారి అగ్గి రాజేస్తోందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత రక్షణశాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. రాజస్థాన్లో ఓ అనుమానిత విమానం గగనతలంలో కనిపించిందని రక్షణశాఖ వెల్లడించింది. ఉదయం 11:30 గంటల సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDd0i9
పాపిష్టి పాక్ : మళ్లీ భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానం..కూల్చివేసిన వాయుసేన..?
Related Posts:
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివేటీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పా… Read More
వీళ్లు కాలేజ్ అమ్మాయిలేనా ? యూనీఫాంలో బీర్లు తాగుతూ చికెన్ తింటూ డ్యాన్స్ లు, వీడియో వైరల్, అంతే!చెన్నై: కాలేజ్ అమ్మాయిలు క్లాస్ లుకు వెళ్లకుండా చేతిలో బీర్ బాటిల్స్, విస్కీ గ్లాసులు పట్టుకున్నారు. నాలుగు దిక్కుల్లో నలుగురు కాలేజ్ అమ్మాయిలు కుర్చు… Read More
యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిదిపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ… Read More
ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదులక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల… Read More
వైజాగ్లో సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ … Read More
0 comments:
Post a Comment