Friday, March 15, 2019

శాలువాలు క‌ప్పినోళ్లే గోతులు త‌వ్విండ్రు..! వాళ్ల సంగ‌తి తేలుస్తానంటున్న ఈటెల‌..!!

హుజారాబాద్/ హైద‌రాబాద్ : ఏదో ఒక సంద‌ర్బాంల్లో కొంద‌రు నేత‌లు త‌మ ఆవేద‌నంతా వెళ్ల‌బోసుకుంటారు. మ‌రి కొంద‌రు నేత‌లు బోరుమ‌ని ఏడ్చేస్తారు. త‌మ బాద‌నంతా క‌న్నీళ్ల రూపంలో క‌క్కేస్తారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌లైతే ప‌బ్లిక్ గా బ‌హ‌రంగ స‌భ‌ల్లో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని, అందుకు కారుకులైన వారిని టార్గెల్ చేస్తుంటారు. తాజాగా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u5CW8F

Related Posts:

0 comments:

Post a Comment