Saturday, April 27, 2019

మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వార‌ణాసి బరిలో ఇద్ద‌రు ప్ర‌కాశం జిల్లా వాసుల

ప్ర‌ధాని మోదీ పై పోటీ చేయ‌టానికి తెలుగు రైతులు పోటీ ప‌డుతున్నారు. నిజామాబాద్ ప‌సుపు రైతుల బాట‌లోనే ఏపి లోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు సైతం మోదీ పై పోటీకి దిగుతున్నారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఇప్ప‌టికే నామినేష‌న్ల‌ను సైతం దాఖ‌లు చేసారు. దీంతో..ఇప్పుడు వీరి వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZFhbLq

Related Posts:

0 comments:

Post a Comment