హైదరాబాద్ : ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారని వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారని, బిజినెస్ చేసే వాళ్ళ మీద ఐటీ సోదాలు జరగడం సాధారణమని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే, గుంటూరు ఎంపీ అభ్యర్థి ఇంట్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZD0q3t
మే 26 జగన్ ప్రమాణం..! జూన్ 8వరకు బాబు ఎలా సీఎంగా ఉంటారు..! వైసీపి నేత సజ్జల వ్యాఖ్యలు..!!
Related Posts:
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలుహైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహాని… Read More
ఇటు అనంతపురం.. అటు ఆదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో దాడిచేసేందుకు వస్తున్న మిడతల దండుఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన … Read More
2014లో జగన్ ఓడిపోయారు.!పాదయాత్ర ఆపారా.?రోజాకు మతి భ్రమించిందన్న తెలుగు మహిళ అధ్యక్షురాలు.!అమరావతి/హైదరాబాద్ : మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన తీర్మాణాల పట్ల నగరి ఎమ్మెల్యే రోజా స్పందించడం విడ్డూరంగా ఉందని, చరిత్ర తెలుసుకొ… Read More
యుద్ధం తప్పదా:చైనా మరో పెనువివాదం.. వినాశనమన్న అమెరికా.. హాంకాంగ్ సెక్యూరిటీ బిల్లు పాస్..చూడబోతే చైనాకు కాలంమూడినట్లుంది. ఇటు భారత భూభాగాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ దేశం.. అటు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ మరో వివాద… Read More
ఆ ఐదు రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ బంద్, కరోనా కేసులు పెరగడంతో కీలక నిర్ణయం..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే వైరస్ ప్రభా… Read More
0 comments:
Post a Comment