హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయవేడి మరింత పెరుగుతోంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ చేస్తున్న చౌకీదార్ క్యాంపెయిన్పై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేంద్రమోడీని టార్గెట్ చేసిన ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు. హరీష్ ఇక సిద్ధిపేటకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OpK6xD
మోడీపై ఒవైసీ ఘాటు విమర్శలు, టోపీ, విజిల్ ఇస్తానంటూ సటైర్
Related Posts:
700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏ… Read More
ప్లేబాయ్ పాపం పండింది, 100 పోర్న్ వీడియోలు సీజ్ ?, క్రిమినల్, అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేర్ !చెన్నై/ కన్యాకుమరి: అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వారికి వల వేసి శారీరక సుఖంతో వారిని దగ్గర చేసుకుని రహస్యంగా నగ్న వీడియోల… Read More
పోరాడాల్సిన చోట జగన్ మౌనం- కొత్త అనుమానాలకు ఊతం....కేసీఆరే బెటరా... ?గతంలో సీఎం పదవిని వారసత్వంగా తనకు కట్టబెట్టలేదని కాంగ్రెస్ అధినాయకత్వాన్నే ధిక్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ల తర్వాత అదే పదవిని పోరాడి సాధించు… Read More
మద్యం షాపులను వెంటనే మూసివేయండి, ఒక్కరోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్కతెలంగాణ రాష్ట్రంలో తెరచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యో… Read More
వరంగల్ లో గుట్కా తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు .. భారీగా గుట్కాలు స్వాధీనంపాన్ మసాలా ముసుగులో గుట్కాల తయారీ చేస్తూ విక్రయిస్తున్న వారిని వరంగల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా ఇంటినే అడ్డాగా చేసుకుని గుట్కాలను… Read More
0 comments:
Post a Comment