అమరావతి: రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయా? రైతు బాగుపడుతున్నాడా? పేద వాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కళకళలాడిన రాష్ట్రమని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWRneB
చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళ
Related Posts:
జయరాం మర్డర్ మిస్టరీ: హత్యపై హంతకుడు పూసగుచ్చినట్లు వివరించాడు..శిఖా చౌదరి పాత్రేంటి..?హైదరాబాదు/ అమరావతి: కోస్టల్ బ్యాంకు యజమాని చిగురుపాటి జయరాం హత్యకేసులో దాదాపు మిస్టరీ వీడింది. జయరాంను హత్య చేసింది తనే అని రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద… Read More
ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి … Read More
మాఫియా డాన్ రవి పూజారి అరెస్టు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యండి, సీఎంకు బీజేపీ సవాల్ !బెంగళూరు: మాఫియా డాన్ రవి పూజారిని అరెస్టు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు. ఎంతో కాలంగా తప్పించ… Read More
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున… Read More
0 comments:
Post a Comment