అమరావతి: రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయా? రైతు బాగుపడుతున్నాడా? పేద వాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కళకళలాడిన రాష్ట్రమని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWRneB
చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళ
Related Posts:
అఖిలప్రియకు వైద్య పరీక్షలు -గాంధీ నుంచి రిమాండ్కు -పరారీలోనే భర్త భార్గవరామ్ -కేసీఆర్ బంధువులతో..తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సంచలనాత్మక 'బోయినపల్లి కిడ్నాప్… Read More
కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..పేకాట క్లబ్బుల వివాదంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన కారణంగా టీడీపీ శ్రేణుల్ని ప్రభుత్వం ఇబ్బం… Read More
మామూలు మస్కా కాదు.. డమ్మీ నంబర్ ప్లేట్.. ఏకంగా రతన్ టాటా కారు నంబర్తో...ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారు నంబర్ను (ఎంహెచ్01 డికె 0111) ఓ మహిళ తన కారుకు వాడుకుంటోంది. సాధారణంగా… Read More
Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనం, నేటి నుంచి ఆన్ లైన్ బుకింగ్ కు అవకాశం, చివరి చాన్స్ తో భక్తులు !శబరిమల/ కొచ్చి/ హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మకరవిలక్కు పండుగ సందర్బంగా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ ఏడాది చివరిగా చక… Read More
జగన్ లేఖ రాస్తే జడ్జీలే బదిలీ.. రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అంటారా ? మీ అత్యుత్సాహం ఏమైంది : పవన్ కళ్యాణ్ ఫైర్రామతీర్థం ఆలయంలో కోదండరాముని విగ్రహం ధ్వంసమైన వ్యవహారంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా ఆలయాల చుట్టూ తిరుగుతోంది . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి… Read More
0 comments:
Post a Comment