పనాజీ: గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అతి సామాన్య 'ముఖ్యమంత్రి'గా పేరు తెచ్చుకున్నారు. పెద్దగా సెక్యూరిటీ లేకుండా, హవాయి చెప్పులతో, ఎలాంటి మందీమార్భలం లేకుండా ఎక్కడికైనా వెళ్తారనే పేరు ఉంది. ఎవరైనా కనిపిస్తే ఆగి మరీ వారు యోగక్షేమాలు తెలుసుకుంటారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ucghaH
కుటుంబం, రాజకీయాలు, ఆరెస్సెస్: ఎమ్మెల్యే అయిన తొలి ఐఐటియన్, ఎవరీ మనోహర్ పారికర్?
Related Posts:
మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్లో తరలించే ప్రయత్నంఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కు… Read More
మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యంవిడమలూరు : పైప్లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవ… Read More
ఏపి ప్రభుత్వానికి 100 రోజుల సమయం ... మంచి చేస్తే స్వాగతిస్తాం...పవన్ కళ్యాణ్...ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని ప… Read More
టీవీ షోను అనుకరిస్తూ... ఉరిపెట్టుకుని మృత్యువాత పడిన 12ఎళ్ల బాలిక...!టీవీ షోను అనుకరిస్తూ ఓ పన్నేండేళ్ల బాలిక మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది...అయితే అది హర్రర్ షో కా… Read More
ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పుచేస్తే సహించొద్దని పోలీసులకు సూచన..! ఒంగోలులో రేప్ ఘటనపై ఆరా తీసిని జగన్..అమరావతి/హైదరాబాద్ : శాంతిభద్రతల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే తమ ల… Read More
0 comments:
Post a Comment