Friday, October 23, 2020

నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుకు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య మళ్లీ వివాదాలు పెద్దవైన నేపథ్యంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల తగ్గింపు, తిరుమలలో పింక్ డైమండ్ వివాదం సహా పలు అంశాలపై మాట్లాడారు. ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jouJn1

Related Posts:

0 comments:

Post a Comment