భానుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు , రేపు వర్షాలు కురుస్తాయని , భానుడి ఉగ్ర రూపం నుండి ఉపశమనం దొరుకుతుందని చెప్పింది . నిన్నటి దాకా ఎండల ధాటికి ఇబ్బంది పడిన ప్రజలు ఈ చల్లని కబురుతో ఊపిరి పీల్చుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. గత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WIhzHf
చల్లటి కబురు ... భానుడి ప్రతాపం నుండి ఊరట ..నేడు, రేపు ఎండలకు బ్రేక్ ..
Related Posts:
ఓ గజదొంగ ప్రేమ కథ : రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ప్రియురాలి కోసం చోరీలు చేశాడుఅమీర్పేట : ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రేమికురాలి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆమెనే సర్వసంగా భావించాడు. ఆమె సంతోషం కోసం ఆరాటపడ్డాడ… Read More
తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది … Read More
కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!హైదరాబాద్ : రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన భర్త వశిష్ఠతో పాటు అత్త జయలక్ష్మి, మామ జస్టిస్ నూతి… Read More
మసూద్ అజహర్ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!భోపాల్ : ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. భోపాల్… Read More
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం… Read More
0 comments:
Post a Comment