లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగింపు .. తెలుగు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Czh4ao
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు క్లోజ్ ... నేడే చివరి రోజు
Related Posts:
కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ట్రంప్పై గవర్నర్ల తిరుగుబాటు.. చావు తప్పదన్న సీఐఏ..గడిచిన వారంతో మహమ్మారి ముప్పు తప్పిపోతందని అందరూ ఆశించారు.. కానీ సోమవారం ఒక్కరోజే 1509 మందిని కరోనా బలి తీసుకోవడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు.. అమెరికాలో మ… Read More
lockdown continue: ఇక్కడే ఉండండి, మీ భద్రత మాది, వలసకూలీలకు ఉద్దవ్ భరోసా, అమిత్ షా ఫోన్..దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించడంతో బాంద్రా రైల్వేస్టేషన్కు వలసకూలీలు రావడంతో ఆందోళన నెలకొంది. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా.. నిరాకరించడంతో … Read More
మెగాస్టార్ మెగా మనసు..! సీసీసీ సరుకులను ఆ విధంగా చెక్ చేసి ఔరా అనిపించుకుంటున్న చిరంజీవి..!హైదరాబాద్/అమరావతి : కరోనా క్లిష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సాటి కళారుల పట్ల ఎంతో ఔదార్యంతో ముందడుగు వేస్తున్నారు. లా… Read More
coronavirus: యూకేలో వైద్య సిబ్బందికి కూడా రక్కసి, 34 శాతం మందికి పాజిటివ్..కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించిన బ్రిటిష్ వైద్య సిబ్బందికి జబ్బు అంటుకుంది. ఇటీవల 16 వేల 888 మందికి పరీక్ష చేయగా.. అందులో 34 శాతం అంటే 5733 … Read More
ఇండియాలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 353కు చేరిన మరణాలున్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా మొత్… Read More
0 comments:
Post a Comment