హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం ప్రప్రథమ ఘట్టం ఘటోత్సవంతో బోనాల మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. మూడో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gi7z0P
Saturday, July 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment