ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ఫోర్స్, నేవీ దళాధిపతులకు ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SDqgzx
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబా
Related Posts:
పర్మినెంట్ జడ్జిలుగా 12 మంది అడిషనల్ జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదం...కర్ణాటక హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా 10 మంది అడిషనల్ జడ్జిలను,కేరళ హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించే ప్రతిపాదనకు సుప… Read More
మహిళలు పిల్లల్ని కనేందుకే-మంత్రులు కావాల్సిన అవసరం లేదు-తాలిబన్ సంచలన వ్యాఖ్యలుమహిళలంటే తాలిబన్లకు ఎంత చిన్న చూపనేది ఇదివరకు ఎన్నో ఘటనల్లో వెల్లడైంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అత్యంత హింసకు గురైనది మహిళలే. ఆ చీకటి రోజ… Read More
చెవిలో చెబితేనే.. కోరికలు తీర్చే గణనాథుడు.. ఎక్కడ అంటే..మరికొన్ని గంటల్లో వినాయక చవితి. ఆ ఆదిదేవుడి భక్తులు భక్తి శ్రద్దలతో నవరాత్రులు కొలుస్తారు. అయితే ఒక్కోచోట ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు. కోరిన కోర్కె… Read More
ఇంటింటికీ వ్యాక్సినేషన్ సాధ్యపడదు... ఎందుకంటే... వ్యాక్సిన్ డ్రైవ్పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు...దేశవ్యాప్తంగా ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ పాలసీని రద్దు చేయమన… Read More
BRICS: బ్రిక్స్ సదస్సులో ఆఫ్గనిస్తాన్పై ఢిల్లీ డిక్లరేషన్-కీలక నిర్ణయాలు-పుతిన్,జిన్పింగ్ రియాక్షన్ ఇదే...ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్గనిస్తాన్… Read More
0 comments:
Post a Comment