ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ఫోర్స్, నేవీ దళాధిపతులకు ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SDqgzx
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబా
Related Posts:
కరోనా విషాదం: సోషల్ మీడియాతో వీడియో పోస్టు చేసి స్కూల్ యాజమాన్య దంపతులు ఆత్మహత్యఅమరావతి: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాల స్థాపించి ఫీజులు వసూలు కాకపోవడంతో అప్పుల భారం పెరిగి, రుణదాతల ఒత్తిడి ఎక్కువవడం… Read More
ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి.. ఆఫ్గన్ కోసం కలిసి రావాలి... ఐక్యరాజ్య సమితి పిలుపు...ఆఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ పిలుపుని… Read More
టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకి గుండెపోటు... ఆస్పత్రిలో చేరిక...టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(ఆగస్టు 16) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలి… Read More
ఆఫ్గన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్... క్యాంపస్ హాస్టల్లో చేరేందుకు అనుమతి..క్షణక్షణం అంతులేని భయం... రేపటిపై భరోసా లేని జీవితం... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన... ఇదీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ ప్రజల దుస్థితి. తాలిబన్ల రాజ… Read More
60 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్... చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి... నిందితుల్లో ఇద్దరు మైనర్లు...మధ్యప్రదేశ్లోని సింగ్రౌలిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. … Read More
0 comments:
Post a Comment