టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(ఆగస్టు 16) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయన రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్యోతుల ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W17U35
Monday, August 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment