Sunday, August 15, 2021

కరోనా విషాదం: సోషల్ మీడియాతో వీడియో పోస్టు చేసి స్కూల్ యాజమాన్య దంపతులు ఆత్మహత్య

అమరావతి: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాల స్థాపించి ఫీజులు వసూలు కాకపోవడంతో అప్పుల భారం పెరిగి, రుణదాతల ఒత్తిడి ఎక్కువవడంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3slQJoX

Related Posts:

0 comments:

Post a Comment