మధ్యప్రదేశ్లోని సింగ్రౌలిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సింగ్రౌలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఆదివారం(ఆగస్టు 15) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ రైల్వే క్రాసింగ్ సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు ఆమెను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jXdhs5
Monday, August 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment