Monday, August 16, 2021

60 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్... చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి... నిందితుల్లో ఇద్దరు మైనర్లు...

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సింగ్రౌలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఆదివారం(ఆగస్టు 15) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ రైల్వే క్రాసింగ్ సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు ఆమెను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jXdhs5

Related Posts:

0 comments:

Post a Comment