బెంగళూరు: కర్ణాటకలోని కోప్పళ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు. కోప్పళ సిట్టింగ్ ఎంపీ సంగణ్ణ కరడి (బీజేపీ)కి టిక్కెట్ ఇవ్వకూడదని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చెయ్యడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbPsCc
లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి శ్రీరాములు పోటీ ? సిట్టింగ్ ఎంపీకి షాక్, హైకమాండ్ ఒత్తిడి: ఎలా!
Related Posts:
గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.… Read More
సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ హల్ చల్ .. మేరాఘర్ , హవాయ్ చెప్పులు .. లోకల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులుకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . ఏ విషయాన్ని చెప్పాలన్న తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునేలా చెప్పేసి స్మృతి ఇరానీ పెట… Read More
kaza toll plaza incident : టోల్ప్లాజా ఘటనపై రేవతి వివరణ- సీసీ ఫుటేజ్కు డిమాండ్ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డెర కార్పోరేషన్ ఛైర్పర్సన్ రేవతి ఇవాళ సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. … Read More
Lady SI: పోలీస్ లవ్ స్టోరీ, నా కథలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆ ఎస్ఐ, మైండ్ బ్లాక్ !బెంగళూరు/ మైసూరు: ఒకే సిటీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్స్ (SI)లుగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పోలీస్ శాఖలో ఎస్ఐలు కావడంతో వా… Read More
మోడీకి చంద్రబాబు కంగ్రాట్స్- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై- అమరావతితో పోలుస్తూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ స్పందించారు… Read More
0 comments:
Post a Comment