నెల్లూరు: ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు.. ఈ సారి ఎన్నికల్లో లగడపాటిలాంటి జిత్తుల మారి నక్కలు తెరమీదకు వస్తారని వారిని నమ్మరాదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. అప్పుడెప్పుడో పవన్ పై ఘాటు విమర్శలు చేసిన వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4D3cQ
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు...లగడపాటిలాంటి జిత్తులు తెరమీదకు వస్తారు: జగన్
Related Posts:
బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమేశ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటు… Read More
తల నాగ్ పూర్ లో..! మొండెం రఘునాథపల్లిలో.! రైలునుండి పడిపోయి యువకుడు..!!కాజీపేట/ హైదరాబాద్ : ఏమరు పాటు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొరక్క పోతే డోర్ దగ్గర మెట్ల మీద కూర్చోవడం గమనిస్త… Read More
వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతిఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భ… Read More
భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళంపుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై … Read More
దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమేఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల… Read More
0 comments:
Post a Comment