ఆంధ్రప్రదేశ్లో సోమవారం(జూన్ 22) కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9327కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకూ మొత్తం 4,435 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJp23s
ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి...
Related Posts:
ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులుకరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సాధించింది. కేసుల పరంగా దేశంలోనే టాప్-2 స్థానంలో ఉన్న ఏపీ.. రికవరీల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత… Read More
దుబ్బాకలో దుమ్మురేపుతున్న కాంగ్రెస్!జోరుగా సన్నాహక సమావేశాలు.!గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఉత్తమ్హైదరాబాద్ : దుబ్బాక ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎంప… Read More
బిగ్ కాంట్రవర్సీ : అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఫోటోపై దుమారం.. భగ్గుమంటున్న అమెరికా హిందూ సంఘాలు..ఎన్నికల వేళ పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతలను ఆరాధ్య దేవతలతో పోల్చడం,ఆ రూపంలో వారికి కటౌట్లు ఏర్పాటు చేయడం వంటివి భారత్లో కామన్. అభిమానం పీక్స్కి వెళ… Read More
ఫౌచీ పనికిమాలిన సైంటిస్ట్, ఆ ఇడియట్ మాట వినుంటే 5లక్షల మంది చచ్చేవారు: ట్రంప్ ఫైర్అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన నోటికి పని చెప్పే ప్రక్రియను ముమ్మరం చే… Read More
నితీశ్ వెంట రానీ బీజేపీ ఓటర్లు.. 2010తో పోలిస్తే సగానికి తగ్గిన శాతం.. కారణాలివే..బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ లోక్నీతి-సీఎస్డీఎస్ బీహర్ ఓపినీయన్ పోల్ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నితీశ్పై ప్రజాధరణ తగ్గినా.. ఆయనే ప్రత్యామ్నాయం… Read More
0 comments:
Post a Comment