ఆంధ్రప్రదేశ్లో సోమవారం(జూన్ 22) కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9327కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకూ మొత్తం 4,435 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJp23s
ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి...
Related Posts:
జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.. డీజీసీఏ కీలక ప్రకటన..దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... జూలై 15 వరకూ ఇంటర్నేషనల్ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్… Read More
ఆఖరికి దాన్ని కూడా వదల్లేదు... కాంగ్రెస్పై బీజేపీ మరో సంచలన ఆరోపణ...చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిట్టికొట్టేందుకు బీజేపీ వరుస అస్త్రాలను ప్రయోగిస్తోంది. నిన్నటికి నిన్న చైనా ఎంబసీ… Read More
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద… Read More
లోకేశ్ ‘పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..''రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపులకు దిగుతున్నారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాలన్న… Read More
కరోనా ఎఫెక్ట్: దేశం కోసం పెళ్లిని 3సార్లు వాయిదా వేసుకున్న మహిళా ప్రధాని, 4వ సారి?కోపెన్హగన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ప్రాణాలు పోయాయి. అనేక వివ… Read More
0 comments:
Post a Comment