కాన్పూర్ వసతిగృహంలో గల 57 మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే షెల్టర్ హోంలో వసతి, భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వసతి గృహంలో పనిచేసే వారికి ఈ నెల 15వ తేదీన కరోనా వైరస్ ఉంది అని నిర్ధారణ అయ్యింది. కానీ 17వ తేదీ వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 33కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4DWYg
57 మందికి కరోనా, ఏడుగురికి గర్భం ఘటనలో సందేహాలు: పరిమితికి మించి విద్యార్థులు, అప్పుడే ఎందుకు..?
Related Posts:
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వచ్చేంతవరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్… Read More
దారుణం : మహిళా పీఎస్లో పనిచేస్తూ.. మైనర్ బాలికను గర్భవతి చేసిన హోంగార్డుకృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. బందరు మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కారు డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డు ఫణీంద్ర ఓ మైనర్ బాలికను గర్భవ… Read More
వీకెండ్ బీభత్సం : హైదరాబాద్లో వరుస కారు ప్రమాదాలు.. ముగ్గురు మృతిహైదరాబాద్లో వీకెండ్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. స్నేహితులతో కలిసి రాత్రిపూట మద్యం సేవించి.. రయ్యిమంటూ రోడ్ల పైకి దూసుకొస్తున్న యువకుల ప్రాణాలు గాల్లో… Read More
బీజేపీలోకి వీరప్పన్ కూతురు... తండ్రిపై సంచలన వ్యాఖ్యలు.. తల్లికి షాక్..ఇన్నాళ్లు ఎక్కడ?గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు అడవిదొంగ వీరప్పన్. ఒకప్పుడు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్ని గడగడలాడించిన ఆయ… Read More
ఫాల్గుణ మాసం 24 సోమవారం నుండి ప్రారంభండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment