ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్పాల్ తొలి ఛీఫ్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ పినాకి చంద్రఘోష్ను నియమించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.ఇక లోక్పాల్లో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ పీకే మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WecmpY
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
Related Posts:
జాన్సన్స్ షాంపూ అమ్మకాలపై నిషేధం..! ఎందుకంటే?ఢిల్లీ : బేబీ కేర్ ప్రొడక్ట్స్లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్కు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేస… Read More
టీ కాంగ్రెస్ బస్సుకు శిక్షణ పొందిన డ్రైవర్ కావలెను..! అర్హత గలవారు గాంధీభవన్ లో సంప్రదించాలి..!!హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదిపినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగపాటు తప్పలేదు. అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నామన్న… Read More
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్త… Read More
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాల… Read More
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబు… Read More
0 comments:
Post a Comment