శ్రీనగర్: పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యులుగా ప్రకటించుకుంది. ఈ దాడికి కారణమైన మరో కీలక ఉగ్రవాది దక్షిణ కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఎన్కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrogIA
కార్డాన్ సెర్చ్.. ఇంట్లో దాగి ఉండగా.. పుల్వామా ఉగ్రవాదదాడి సూత్రధారి హతం!
Related Posts:
పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలుముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊద… Read More
నిష్పాక్షిక విచారణ జరగాలి: జగన్ సీయం కావాలని : వివేకా కుమార్తె సునీత..!తన తండ్రి వివేకానందరెడ్డి హత్య పై నిష్పక్షపాత విచారణ జరగాలని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య పై వస్తున్న రకరకాల ప్రచారాల పై ఆ… Read More
నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభంహైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర… Read More
'Main Bhi Chowkidar': సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశంన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 'Main Bhi Chowkidar' ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్… Read More
ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం… Read More
0 comments:
Post a Comment