శ్రీనగర్: పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యులుగా ప్రకటించుకుంది. ఈ దాడికి కారణమైన మరో కీలక ఉగ్రవాది దక్షిణ కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఎన్కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrogIA
కార్డాన్ సెర్చ్.. ఇంట్లో దాగి ఉండగా.. పుల్వామా ఉగ్రవాదదాడి సూత్రధారి హతం!
Related Posts:
రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమలఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని… Read More
కరోనా విలయం:ఏపీలో అక్కడ భయానకం? దేశవ్యాప్తంగా 170 హాట్స్పాట్ జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన..మహమ్మారి కరోనా కంట్రోల్లోకి రాకపోగా, మరింత విలయతాండవం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరగా, 4.92లక్ష్లల … Read More
coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెం… Read More
కరోనా షాకింగ్: దగ్గాడని స్నేహితుడ్ని తుపాకీతో కాల్చేశాడు!గ్రేటర్ నోయిడా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు తుమ్మినా, దగ్గినా వారిని దూరం పెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభ… Read More
Gujarat CM In Quarantine: ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో, వారం రోజులు సీఎంవో క్లోజ్..గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ సెల్ప్ క్వారంటైన్లో ఉన్నారు. కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలా మంగళవారం సీఎంతో సమావేశమయ్యారు. తర… Read More
0 comments:
Post a Comment