శ్రీనగర్: పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యులుగా ప్రకటించుకుంది. ఈ దాడికి కారణమైన మరో కీలక ఉగ్రవాది దక్షిణ కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఎన్కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrogIA
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment