ఏపీ కేబినెట్లో ఒక మంత్రిని రాజీనామా చేయించాలని నేరుగా గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రిని ఆదేశించారు. వైద్య..గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించాలని గవర్నర్ ఆదేశంగా రాజ్భవన్ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ.. ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9ZY7R
మంత్రి కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించండి: సీఎంకు గవర్నర్ అదేశం : కారణం అదేనా..!
Related Posts:
US elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్ష ఎన్నికలలో నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు . అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవ… Read More
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్య… Read More
IPL 2020 playoffs: నెట్ రన్రేట్ కీలకం.. రెండు జట్లకు ఒకటే ఉంటే పరిస్థితేంటి..?హైదరాబాద్: ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో ని… Read More
బైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’ మెలానియాతో ఢీ‘లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచ… Read More
ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంత… Read More
0 comments:
Post a Comment