Monday, March 11, 2019

షెడ్యూల్, పోలింగ్ రెండు దుర్ముహూర్తాల్లోనేనా? ఎవరికి లాభం?.. ఎవరికి నష్టం?

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన క్షణం శుభసూచకమేనా? జ్యోతిషంతో పాటు శాస్త్రాలను అనుసరించే తెలుగు రాష్ట్రాల నేతలు ఆ ముహుర్తం చూసి భయపడుతున్నారా? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు అనుమానాలు పెట్టుకున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది రాహుకాలంలో కావడం.. కొంతమంది నేతలకు గుబులు పుట్టిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hal98N

Related Posts:

0 comments:

Post a Comment