కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దించి మరీ ప్రచారం నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WStdiF
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుంది
Related Posts:
కిడారి సర్వేశ్వరరావు, వైఎస్ వివేకా హత్యోదంతాలుః రెండు సంఘటనల్లోనూ ఎస్పీ ఒక్కరే!అమరావతిః రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా చోటు చేసుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు తెలుగుదేశం పా… Read More
సాఫ్ట్ వేర్ బ్రహ్మీలకు మెట్రో ప్రయాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మరిన్ని అదనపు సౌకర్యాలుహైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మెట్రో యాజమాన్యం అదనపు సౌకర్యాలు కల్పిస్తోంది. ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మెట్రో లో ప్రయాణం చేసేందు… Read More
ఆదినారాయణ రెడ్డిని కాపాడుతున్నారు : వివేకా హత్యలో ఆయన కుట్ర: సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు..!తన తండ్రి హత్య వెనుక ఆదినారాయన రెడ్డి కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని వివేకా కుమార్తె సునీతా రెడ్డి అను మానం వ్యక్తంచేసారు. ముఖ్యమంత్రి చంద్రబా… Read More
మోజు తీర్చుకున్నాడు .. సజీవ దహనం చెయ్యబోయాడు .. వివాహేతర బంధమే కారణంవివాహేతర సంబంధం ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. మోజు తీర్చుకున్న ప్రియుడు ఆ మహిళను వదిలించుకోవడానికి ఆమెపై కిరోసిన్ పోసి సజీవ దహనం చ… Read More
ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?ఢిల్లీ : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మాకు అధికారం ఇవ్వండి మీ కోసం అది చేస్తాం ఇది చేస్తా… Read More
0 comments:
Post a Comment