ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EmQKB0
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగం
Related Posts:
దత్తన్నకు మొండిచేయి, కిషన్రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితాహైదరాబాద్ : లోక్సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్ర… Read More
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల … Read More
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరంఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు..… Read More
టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుపోలింగ్ తేదీ సమీపిస్తన్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబు విపక్షాల పై దాడి తీవ్రతరం చేసారు. జగన్ పై తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేస్తున్న చంద్రబా… Read More
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగాన… Read More
0 comments:
Post a Comment