ఎన్నికల కోసం వైసిపి కదన రంగంలోకి దిగుతోంది. ఇందు కోసం తొలి జాబితాను సిద్దం చేసింది. బుధవారం 75 మంది తో తొలి జాబితాను ప్రకటించనున్నారు. అదే సమయంలో టిడిపి కీలక నేతలు లోటస్ పాండ్ కు రానున్నారు. వారు వైసిపి లో చేరనున్నారు. ఇక, పవన్ కళ్యాన్ మాజీ స్నేహితుడు వైసిపి లో చేరుతున్నారు. ఫలించని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hi9C7u
వైసిపిలోకి పవన్ మాజీ స్నేహితుడు: లోటస్పాండ్ కు టిడిపి కీలక నేతలు:75 మంది తో తొలి జాబితా
Related Posts:
రేషన్ వాహనాలపై పట్టు వీడని నిమ్మగడ్డ- సింగిల్ జడ్డి తీర్పుపై డివిజన్ బెంచ్లో సవాల్ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చి 14తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది.… Read More
కరోనా నిబంధనలు గాలికి: ఘనంగా బర్త్ డే వేడుకలు, మహమ్మారి బారిన మంత్రి జయంత్ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిబంధ… Read More
నాసా మరో అద్భుతం..ఆస్ట్రోబయాలజీ: అంగారకుడిపై సూక్ష్మజీవులు: మార్స్పై దిగిన రోవర్వాషింగ్టన్: అమెరిా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని సృష్టించింది. అంగారకుడిపై సూక్ష్మ జీవులను గుర్తించడానికి చేపట్టిన సరికొత్త ప్రయోగాన్… Read More
శ్వాసనాళంలో విజిల్... 20 ఏళ్లుగా... ఎట్టకేలకు సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు...కేరళకు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్ల నుంచి దగ్గు సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమెకు దగ్గు నయం … Read More
విషాదం : చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య... సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని...ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి(ఫిబ్రవరి 18) ఆమె భర్త ఇంటికి చేరుకునేసరి… Read More
0 comments:
Post a Comment