హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియలు తెరాసలో చేరారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా అధికార తెరాసలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ సీనియర్లు రెండు రోజులుగా ఆమెతో మాట్లాడి బుజ్జగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvhW35
ఫలించని రేవంత్ మంత్రాంగం, టీఆర్ఎస్లోకి సబిత ఇంద్రారెడ్డి: రాహుల్ గాంధీ రంగంలోకి దిగినా..
Related Posts:
ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డిహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాచకొండ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత… Read More
58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణహైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి … Read More
మే నెలలో శుభ ముహుర్తాలు : వార, తిథుల ఆధారంగా మంచిరోజుల వివరాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ముఖ్య సూచన :- మే 4 శనివారం నుండి వాస్తు (డొల్లు,నిజ) కర్తరి ప్రారం… Read More
సుజానాకు ఊరట : రెండురోజుల్లో విచారించాలని, వేధించొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణహైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కాస్త ఊరట కలిగింది. సీబీఐ జారీచేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మ… Read More
జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్యతెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర… Read More
0 comments:
Post a Comment