హైదరాబాద్ : విద్యార్థుల్లో కోటి ఆశలు నింపుతున్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం నత్త నడక నడుస్తోంది. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తాయేమోనన్న భయం వారిలో నెలకొంది. వాస్తవానికి విద్యా ఏడాది ముగిసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwK1qy
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment