Tuesday, May 7, 2019

చంద్రబాబు ఓటమిని అంగీకరించలేకనే ప్రాణం లేని ఈవీఎంలపై ఆరోపణలు : జీవీఎల్

వీవీ ప్యాట్ స్లిప్ల్‌లను యాబై శాతం కాదు, వంద శాతం స్లిప్‌లను వందసార్లు లెక్కించినా ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి పోవడంఖాయమని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్సింహరావు. తన ఓటమీని అంగీకరించలేకే ప్రాణంలేని వీవీ ప్యాట్‌లపై ఆరోపణలుచేస్తున్నారని ఆయన విమర్శించారు.   ఈనేపథ్యంలోనే అటు మోడీ పైన ఇటు సీఎం కేసీఆర్ పైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ls7JYw

Related Posts:

0 comments:

Post a Comment