ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకూడదంటూ... ఇలాంటివి కొన్ని ప్రకటనలు చేస్తారు. విమానం ల్యాండ్ అవబోతుండగా కూడా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇక ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. విమానంలో ఇచ్చే ప్రతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITbe98
ఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలు
Related Posts:
చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా ... దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. ఓ టీవీ షో లో కేఏపాల్ హంగామాప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో హంగామా సృష్టించారు . చంద్రబాబు, జగన్ , పవన్ కళ్యాణ్ వారు వీరు అని లేకుండా అందరి … Read More
ఎవరి ఖర్చు వారిదే: స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు చేతులెత్తేసిన ప్రధాన పార్టీలుహైదరాబాదు: వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం బిజీ అయిపోయింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే … Read More
రాహుల్ తో కలిసి బాబు : ఎన్నికల ప్రచారం కోసం కలయిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!మరోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో..చంద్రబాబు కలుస్తున్నారు. కర్నాటకలో జెడిఎస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ పొల్గొంటున్… Read More
ఓటు ఒకరికి వేయబోయి మరొకరికేశాడు... తన తప్పుకు శిక్ష విధించుకున్నాడు ఏంటా శిక్ష?ఉత్తర్ ప్రదేశ్ : తను నమ్ముకున్న పార్టీకి కాకుండా పొరపాటున మరో పార్టీకి ఓటు వేశాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తాను ఓటువేసిన వేలునే నరుక్కున్… Read More
ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్ ఫ్రీ.. 48 గంటల్లో అనుమతిహైదరాబాద్ : ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త. ఇకపై ఇంటి ప్లాన్ ఉచితంగా అందించడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిల… Read More
0 comments:
Post a Comment