Wednesday, February 27, 2019

ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?

ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అని కూర్చుంటే.. కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న టెర్రరిస్టుల అంతం చూసి పాకిస్థాన్ కు అశాంతి మిగిల్చింది. సాహసోపేతమైన దాడికి పథక రచన చేసి గురి చూసి దెబ్బ కొట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tJzvE9

Related Posts:

0 comments:

Post a Comment