చండీగఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆయన మిత్రుడు, కమేడియన్ కపిల్ శర్మ వెనుకేసుకొచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై దృష్టి పెట్టి, దాన్ని పరిష్కరించడానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలే తప్ప, సిద్ధూను విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. హర్యానా రాజధాని చండీగఢ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V0aws2
కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడంతో ఉగ్రవాదం అంతమైనట్టేనా?
Related Posts:
గాజు గ్లాస్ గుర్తుపై పోటీ: యానాం స్వతంత్ర అభ్యర్థి మిస్సింగ్: అసెంబ్లీ ఎన్నికల వేళ..కలకలంపాండిచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం చెలరేగింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్… Read More
అనూహ్య పరిణామం- ప్రైవేటీకరణ వేళ లాభాల్లోకి వైజాగ్ స్టీల్- కేంద్రానికి సవాల్దేశవ్యాప్తంగా నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్ని ప్రైవేటీకరణ పేరుతో వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వైజాగ్ స్టీల్ … Read More
హత్రాస్లో మరో దారుణం... 16 ఏళ్ల దళిత యువతిపై గ్యాంగ్ రేప్... బాధితురాలినే బెదిరించిన పోలీసులు...ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మరో దారుణం వెలుగుచూసింది. 16 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. హోలీ రోజున బాలికను కిడ్నాప… Read More
ఆ ఇద్దరు నేతలు మోదీ టార్చర్ వల్లే చనిపోయారు... డీఎంకె నేత ఉదయ నిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు...తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎంకె అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. మోదీ … Read More
CD lady: అపార్ట్ మెంట్ లో, పీజీలో ఏం సీజ్ చేశారంటే? స్పాట్ లో మేడమ్ విచారణ, రాసలీలలు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి తన మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టిన పీజీ సుందరిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. రాసలీ… Read More
0 comments:
Post a Comment