బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మండిపడుతున్నారు. పార్టీ సూచించిన ఆదేశాలు లెక్కచెయ్యకుంటే తీవ్రపరిణామాలు ఎదురుచూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JoBbMp
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!
Related Posts:
పొరుగు రాష్ట్రంలో పబ్లు, క్లబ్లు, బార్లు రేపట్నుంచే ఓపెన్: కరోనా నిబంధనలు పాటిస్తూ..బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో పలు సడలింపులను ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి రాష… Read More
దిగ్భ్రాంతికరం: పెద్ద గాలిపటంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయిన చిన్నారి(వీడియో)తైపీ: తైవాన్లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అంతా తమ గాలి పటాలను ఎగురవేసుకుంటూ ఎంతో సందడిగా ఉన్నార… Read More
Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం క… Read More
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా- మళ్లీ ఎప్పుడో తెలుసా ?విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంబోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 4న ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర రవాణా మంత… Read More
కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి.... 'జీఎస్టీ'పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖజీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరో… Read More
0 comments:
Post a Comment