అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పాత్ర లేకుండా వచ్చే ప్రభుత్వం ఏర్పడదని, తాను సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ns7ASx
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపు
Related Posts:
శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు?శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు.అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద… Read More
కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ... హిట్ అయితే ఈ విదేశీ సంస్థలకు పెద్ద దెబ్బే...!ఇప్పటి వరకు టెలికాం రంగంలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే భారత్… Read More
ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ..మంత్రి పదవులు వీరికి దక్కే ఛాన్స్తెలంగాణలో ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు నెల రోజులకు పైనే అయ్యింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి తప్ప ఇతరత్రా మంత్ర… Read More
కౌంట్ డౌన్ స్టార్ట్: మార్చి లో షెడ్యూల్: తొలి విడతలోనే ఏపి ఎన్నికలు..పార్టీల వ్యూహాలు..!కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నగారాకు దాదాపు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడు… Read More
పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువుఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్య… Read More
0 comments:
Post a Comment