హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మరో పార్లమెంటు సభ్యులు సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా, సోమవారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tvBhso
చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన మరో ఎంపీ, అందుకే టీడీపీకి గుడ్బై
Related Posts:
యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు చేశాడని హత్య: వీడియో చూస్తే...!ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ … Read More
బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసిలక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు.… Read More
మున్సిపల్ ఎన్నికల వేళ: విశాఖకు రూ.7.9 కోట్ల దొంగనోట్లు: ఎందుకు?..ఎవరికోసం?విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచార తీవ్రత పెరు… Read More
కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియో ఎక్కడ షూట్ చేశారో తెలుసా?: డ్రోన్తోబెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం.. కలకలం రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్ల… Read More
మున్సిపల్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు- కడప రికార్డులు- పులివెందుల క్లీన్స్వీప్ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రారంభమైన తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భ… Read More
0 comments:
Post a Comment