Tuesday, February 19, 2019

చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన మరో ఎంపీ, అందుకే టీడీపీకి గుడ్‌బై

హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మరో పార్లమెంటు సభ్యులు సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా, సోమవారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tvBhso

Related Posts:

0 comments:

Post a Comment