అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఆయన పర్యటన ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 22న లేదా 23న రాయలసీమ జిల్లాల్లో పర్యటన ప్రారంభించనున్నారు. పార్టీలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0E1tG
జగన్ ఇలాకాపై పవన్ కళ్యాణ్ కన్ను, తెరపైకి థర్డ్ ఫోర్స్! అంత సీన్లేదని వైసీపీ
Related Posts:
ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఎండ పెరి… Read More
టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాత… Read More
మే 23: ఓట్ల లెక్కింపే కాదు..వైఎస్ కుటుంబంలో మరో ప్రాధాన్యత ఉన్న తేదీ!అమరావతి: మే 23..ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు. దేశ ప్రజలంతా ఊపిరి బిగబట్టుకున… Read More
నిన్న కర్నూలు.. నేడు కరీంనగర్.. నెత్తురోడుతున్న రహదారులుకరీంనగర్ : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. అటు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జర… Read More
రైళ్లలో నీటి కష్టాలకు చెక్.. అందుబాటులోకి క్విక్ వాటరింగ్ ప్రాజెక్ట్..రైళ్లలో తరుచూ ప్రయాణించేవారికి ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణంలో నీటి కష్టాలు ఎదురయ్యే ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీళ్లు లేకపోవడం ప్రయాణికుల ఆంద… Read More
0 comments:
Post a Comment