ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రంలోని నాన్ బిజెపి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ రానున్న పరిస్థితుల్లో కేంద్రంలో అనుసరించాల్సిన వ్యూహాలు..ఎన్నికలకు ముందుగానే పొత్తుల పై ప్రధానంగా చర్చించనున్నారు. బిజేపీతర పార్టీలతో సమావేశం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు కీలక సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజెపీతర పక్ష నేతలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqxBo6
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వస్తే : పీపుల్స్ అలయెన్స్ పైనే దృష్టి : ఢిల్లీ కి చంద్రబాబు..!
Related Posts:
Lockdown: హెలిప్యాడ్ లో ఆర్మీ VS పోలీస్, మాకు రూల్స్ తెలుసు, పెద్దలు ఎంట్రీ, నిన్న సచిన్, నేడు ?బెంగళూరు/ ఉడిపి: కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ విషయంలో పోలీసులు VS ఆర్మీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఉడిపి హెలిప్యాడ్ లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది గొ… Read More
అమిత్ షా భావోద్వేగం..! ఇర్ఫాన్ వంటి వ్యక్తిని కోల్పోవడం శోచనీయమన్న హోంమంత్రి..!!ఢిల్లీ/హైదరాబాద్ : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లోనే… Read More
లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..భారత్లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్ర… Read More
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖకరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస జీవులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద… Read More
లాక్ డౌన్లోనూ.. సెక్స్ వర్కర్లపై భోగ పురుషుల ఒత్తిళ్లు.. కరోనా సోకిందని చెప్తే షాకింగ్ రిప్లై..కరోనా లాక్ డౌన్ పీరియడ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకలికి అలమటిస్తూనే లాక్ డౌన్కి సహకరిస్తున్నవారు కొందరైతే.. భద్ర జీవితం గడుపు… Read More
0 comments:
Post a Comment