Wednesday, February 27, 2019

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వ‌స్తే : పీపుల్స్ అల‌యెన్స్ పైనే దృష్టి : ఢిల్లీ కి చంద్ర‌బాబు..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రంలోని నాన్ బిజెపి పార్టీల నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. మ‌రో వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ రానున్న ప‌రిస్థితుల్లో కేంద్రంలో అనుస‌రించాల్సిన వ్యూహాలు..ఎన్నిక‌ల‌కు ముందుగానే పొత్తుల పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. బిజేపీత‌ర పార్టీల‌తో సమావేశం..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు కీల‌క స‌మావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ బిజెపీత‌ర ప‌క్ష నేత‌ల‌తో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqxBo6

Related Posts:

0 comments:

Post a Comment