Wednesday, February 27, 2019

పాక్‌కు చెప్పి చూశాం వినలేదు ..ఇప్పుడు అనుభవిస్తోంది: సర్జికల్ స్ట్రైక్స్ పై చైనాలో సుష్మా

చైనా: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 సమర్థించుకున్నారు విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆమె చైనా విదేశాంగా మంత్రి వాంగ్ యి వుజెన్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె చైనాను కోరారు. రష్యా ఇండియా చైనా సమావేశంలో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzeuCD

Related Posts:

0 comments:

Post a Comment