రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. ప్రధాని కూడా స్వయంగా ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్ లో వైరస్ విలయతాండవం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aoz9qu
Friday, March 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment