దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RWqFN1
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..
Related Posts:
తిరుమలలో ఏడుకొండల చరిత్ర.. వాటి వెనుక పరమార్థం మీకు తెలుసా?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
డోలాయమాన స్థితిలో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ .. జూపల్లి కారు దిగి కాంగ్రెస్ కు జై కొడతారా ?మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా ? మున్సిపల్ ఎన్నికలలో ఆయన వేసిన స్టెప్ ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టిందా ? సీఎం కేసీఆర్… Read More
ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తాడు : రాహుల్ సెటైర్స్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ అన్నింటిని అమ్మేస్తున్నారని.. ఏదో ఒకరోజు మోదీ త… Read More
బ్రెగ్జిట్పై చర్చిస్తే ఊరుకుంటారా?: ఈయూ పార్లమెంట్ తీర్మానంపై వెంకయ్య ఆగ్రహం, హెచ్చరికన్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య(యూరో… Read More
వైఎస్ జగన్ తుగ్లక్, రాజధాని రాష్ట్ర సమస్య కాదు, లోక్సభలో గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీల అభ్యంతరంరాజధాని రాష్ట్ర సమస్య కాదు జాతి సమస్య అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి పేరు… Read More
0 comments:
Post a Comment