దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RWqFN1
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..
Related Posts:
Lady Tiger: ఎర్రచీర ఆంటీ ఎవరో కాని ఇరగదీసింది, నడిరోడ్డులో నగ్నంగా రౌడీ, తండ్రి పొలిటీషియన్!చెన్నై/ మదురై/ కడలూరు: తండ్రి పొలిటీషియన్, కొడుకు రౌడీషీటర్, మామ రాజకీయ నాయకుడు, బావమరిది చిల్లర ఎదవ. అంతే పొలిటీషియన్ కొడుకు, బావమరిది ఫుల్ గా మద్యం … Read More
బీహార్లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ - ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీబీహార్ ఎన్నికల ప్రచారం జోరుగో సాగిపోతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మరో రెండు విడతల ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన… Read More
రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్… Read More
IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తా… Read More
వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయ… Read More
0 comments:
Post a Comment